భిన్న పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం డైరెక్టర్ గోపీచంద్ మలినేని చిత్ర ట్రైలర్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’వరలక్ష్మీ ఈ కథ […]
The post అందరూ షాక్ అవుతారు appeared first on Navatelangana.
Leave A Comment