26న 15వేల మంది యువ కమ్యూనిస్టులతోఖమ్మంలో జనసేవాదళ్ ర్యాలీ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పేద, ధనిక అంతరాల తొలగింపు సోషలిస్టు వ్యవస్థతోనే సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నొక్కి చెప్పారు. ప్రజల భవిష్యత్తు, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక న్యాయం, తదితరాలు ఆ వ్యవస్థతోనే సాధ్యమన్నారు. ఇప్పుడు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టుల గాలి వీస్తున్నదనీ, అది ప్రపంచవ్యాప్తమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్లోని వామపక్ష పార్టీలు […]
The post అంతరాల తొలగింపు సోషలిజంతోనే సాధ్యం appeared first on Navatelangana.
Leave A Comment