• Login / Register
  • Site Logo

    అండర్-19 వరల్డ్ కప్: వైభవ్ సూర్యవంశీ సెంచరీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జింబాబ్వే వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ సెంచరీతో క‌దంతొక్కాడు. 55 బంతుల్లో 100 ప‌రుగులు పూర్తి చేశారు. 8ఫోర్లు,8 సిక్స్‌ల‌తో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నాడు. ప్ర‌తి ఓవ‌ర్‌ల్లో ఫోర్లు, సిక్స‌ల‌ర్లు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. మొద‌ట టాస్ గెలిచిన‌ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో లైన్ అండ్ లెన్త్ బౌల్స్ తో భార‌త్ బ్యాట‌ర్ల‌ను ఇంగ్లాండ్ బౌల‌ర్లు నిల‌వ‌రించే ప్ర‌య‌త్నాం చేశారు. ఆ త‌ర్వాత […]

    The post అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌: వైభ‌వ్ సూర్య‌వంశీ సెంచరీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment