• Login / Register
  • Site Logo

    అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పంపిణీ..

    Rss వార్తలు

    నవతెలంగాణ- రెంజల్ మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలోని 5 అంగన్వాడి కేంద్రాలలో పౌష్టిక ఆహారమైన గుడ్లు, బాలామృతం, సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు గర్భిణీ బాలింత మహిళలు, అంగన్వాడి టీచర్లు, పద్మావతి, సుజాత, రాజ్యలక్ష్మి, శ్రీదేవి, రజిత, ఆశ వర్కర్లు పద్మావతి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

    The post అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పంపిణీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment