భీముని పట్నం, విశాఖ సమాచారమ్, అక్టోబర్ 18:
జిల్లా
విద్యాశాఖ అధికారి ఆదేశాలు మేరకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల
విద్యపై ఉపాధ్యాయులు పర్యవేక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతి
చదువుతున్న ప్రతి విద్యార్థి గృహానికి వెళ్లి తల్లిదండ్రులతో కలిసి
విద్యార్థి చదువుపై పర్యవేక్షణ చేశారు దీంతో విద్యార్థుల మానసిక శైలిని
ఒత్తిడి లేని విద్య అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ నేపథ్యంలోనే
ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి వారి చదువుపై తల్లిదండ్రులతో కాసేపు
ముట్టడించారు. మరో ఐదు నెలల్లో జరగనున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఈ
అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు
రమేష్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Leave A Comment