– క్రీడాకారులకు ప్రోత్సాహం.. ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ల ఏర్పాటు– మైదానాల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు– ఉప్పల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన– బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటనవతెలంగాణ-ఉప్పల్రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో రూ.115.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ […]
The post సంక్షేమమే మా లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment